మరో రెండు రోజులు జాగ్రత్త

83చూసినవారు
మరో రెండు రోజులు జాగ్రత్త
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో వడగాలులు వీయనున్నట్లు ప్రకటించింది. సోమవారం ఒక మండలంలో తీవ్ర, మరో 64 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలులు వీయనున్నాయి. ఆయా జిల్లాలు, మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉంటాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ రెండు రోజులుగా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్