ధాన్యంతో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు అభిషేకం

82చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకొల్లులో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అనంతరం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం బకాయిలు చెల్లించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ధాన్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు అభిషేకం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్