కనీసం 20 టిఎంసిలు రాయలసీమకు అందించలేదు

74చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో హంద్రీనీవా పనులు వెనుకబడిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నంద్యాల జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన. మల్యాల పంప్ హౌస్ ను పరిశీలించారు. 3, 850 క్యూసెక్కులు ఎత్తిపోసేలా గతంలో చంద్రబాబు హయాంలో దీన్ని నిర్మించారని చెప్పారు. జగన్ పాలనలో కనీసం 20 టీఎంసీలు కూడా రాయలసీమకు అందించలేదన్నారు. హంద్రీనీవాను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్