అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష

77చూసినవారు
రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు బుధవారం విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, బుడమేరు విస్తరణ పనుల పై వీ. ఎం. సీ. టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, సర్వే, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులను పూర్తి నాణ్యత ప్రమాణాలతో సాధ్యమైనంత తొందరలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్