దువ్వలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

85చూసినవారు
తణుకు మండలం దువ్వ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అనేక హామీలను అమలు చేయడం జరిగిందని అన్నారు. దానిలో భాగంగా పెన్షన్లు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటివి చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్