మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేసే కార్మికులు సమ్మె ఏడవ రోజుకి చేరుకుంది. వ్యవసాయ పరిశోధన కేంద్రలో పనిచేసే కార్మికులు సమస్యలు పరిష్కరించాలని, మా న్యాయమైన కోర్కెలు సాధించే వరకు సమ్మె మరింత ఉధృతం చేస్తామని, ఈరోజు నల్ల రిబ్బన్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేయడం జరిగిదని, పెనుమంట్ర మండలం సిఐటియు మండల కార్యదర్శి కోడి శ్రీనివాస ప్రసాద్ తెలియజేస్తు, కార్మికుల కోర్కెలు పరిష్కారించకపోతే ఉదృతం చేస్తామన్నారు.