భీమవరంలో చవితి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

77చూసినవారు
భీమవరంలో చవితి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో గల మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలు అందరూ ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్