నామినేషన్ వేసేందుకు బయలుదేరిన పులపర్తి

1522చూసినవారు
భీమవరం పట్టణంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు బుధవారం నామినేషన్ వేసేందుకు ర్యాలీగా తరలి వెళ్లారు. గీతా మల్టీప్లెక్స్ దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అభిమానులు కార్యకర్తల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన అధ్యక్షులు గోవిందరావు, టీడీపి జిల్లా అధ్యక్షులు రామరాజు, నరసాపురం ఎంపీ అభ్యర్థి వర్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్