పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేసిన కలెక్టర్

58చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేసిన కలెక్టర్
భీమవరం ఆదర్శనగర్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా బుధవారం అందించారు. అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డీటీడీసీ బాబు రూ. 1. 50 లక్షల విలువ కలిగిన 380 రెయిన్ కోట్ కిట్లను సమకూర్చారు. ఈ సందర్భంగా దాతలను కలెక్టర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్