వైసీపీలో చేరిన జనసేన పార్టీ యువకులు.

542చూసినవారు
భీమవరం పట్టణంలోని స్థానిక 29వ వార్డుకు చెందిన జనసేన పార్టీ యువకులు ఆదివారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చేతులు కలపడం పట్ల జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్