పల్నాడు జిల్లా ఎమ్మాజీగూడెంలో ప్రమాదం చోటు చేసుకుంది. సెల్ఫోన్కు ఛార్జింగ్ పెట్టి వీరలక్ష్మి (11) అనే బాలిక వీడియోలు చూస్తుండగా ఫోన్ పేలింది. ఈ పేలుడులో వీరలక్ష్మి కుడి చేతి రెండు వేళ్ళు పూర్తిగా తెగిపోయాయి. కడుపు భాగంలోనూ గాయాలయ్యాయి. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తరలించారు.
NOTE: మొబైల్కు ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం, వీడియోలు చూడటం చేయకండి. అది ప్రమాదకరం. మరీ ముఖ్యంగా పిల్లల చేతికి తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వకండి. SHARE IT