అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన

85చూసినవారు
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన
పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో శనివారం జరిగిన "ఇది మంచి ప్రభుత్వం" (ప్రజా వేదిక) కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్