ఏలూరు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

51చూసినవారు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 3రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. వాగులు, కుంటలు తెగటం, కాజ్-వేలు పొంగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే వెంటనే డయల్-100కు సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్