శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తాం: ఎస్పీ

68చూసినవారు
పేకాట, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఏలూరు జిల్లా ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా నూజివీడు సర్కిల్ కార్యాలయాన్ని గురువారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాలో శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తామని. పేకాట, కోడిపందాలు, గంజాయి రవాణాపై నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్