ఆరోగ్యకేంద్రాన్నితనిఖీచేసిన డాక్టర్ మహేశ్వర్

73చూసినవారు
ఆరోగ్యకేంద్రాన్నితనిఖీచేసిన డాక్టర్ మహేశ్వర్
మొగల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మహేశ్వర రావుతనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలకు విశిష్టమైన ఆరోగ్య సేవలు చేసేందుకు తగిన విధముగా పనిచేయాలని సూచించారు.వేసవిలో ప్రజలు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు అమలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్లు ఓ దినేష్, కందుల పాటీ లక్ష్మీపార్వతి సిబ్బంది పాల్గొన్నారు.