సౌదీ జైలులో కుమారుడు విడుదలకు కృషి చేయాలని తండ్రి విజ్ఞప్తి

67చూసినవారు
సౌదీ జైలులో కుమారుడు విడుదలకు కృషి చేయాలని తండ్రి విజ్ఞప్తి
మొగల్తూరు మండలం, రామన్నపాలెం కు చెందిన జీవా 5ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం సౌదీలో డ్రైవర్ ఉద్యోగానికి వెళ్లాడు. 4ఏళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వల్ల, జీవాను సౌదీ ప్రభుత్వ జైలులో నిర్బంధించారు. ఈ విషయమై గురువారం బాధితుని తండ్రి, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుతో కలిసి ఎంపీ శ్రీనివాసవర్మను భీమవరంలో కలిసారు. స్పందించిన మంత్రి యాతం జీవా విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్