నరసాపురంలో వివో ఏల జనరల్ బాడీ సమావేశం

75చూసినవారు
నరసాపురంలో వివో ఏల జనరల్ బాడీ సమావేశం
నరసాపురం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం యలమంచిలి, మొగల్తూరు, నరసాపురం మండలాల ఐకేపీ వీవోఏల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. కడలి పార్వతి, కట్టా నాగలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు అడవి నిర్మలాదేవి మాట్లాడుతూ. 3 సంవత్సరాల కాలపరిమితి గల సర్క్యూలర్ను రద్దు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్