స్వచ్చత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

74చూసినవారు
స్వచ్చత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నర్సాపురం పట్టణం, సీతారామపురం సౌత్ పంచాయితీ గ్రామంలో నిర్వహించిన, స్వచ్చత హి సేవా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మంగళవారం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ మును కాపాడాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్