పాలకొల్లు: అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష

77చూసినవారు
రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు బుధవారం విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, బుడమేరు విస్తరణ పనులపై వీ.ఎం.సీ టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, సర్వే, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులను పూర్తి నాణ్యత ప్రమాణాలతో సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్