ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో.. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం

85చూసినవారు
ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని పాలకొల్లులో సోమవారం సాయంత్రం నిర్వహించారు. పురవీధుల్లో బైక్ ర్యాలీ చేశారు. బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా బిజెపి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వినోద్ వర్మ హాజరయ్యారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్