మనమేమి రాచరికంలో లేము: ఎమ్మెల్యే

51చూసినవారు
అత్తిలి గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ. మనమేమి రాచరికంలో లేమని ప్రజాస్వామ్యంలో ఉన్నామని అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖర్చులు తగ్గించుకొని కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కావున పంచాయతీలపై భారం పడకుండా ఖర్చులు తగ్గించుకొని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్