ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన జనసేన ఇన్ ఛార్జి

52చూసినవారు
ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన జనసేన ఇన్ ఛార్జి
ఉండి మండలం యండగండి కెనాల్ వరదలకు ముంపుకు గురైన పంట పొలాలను ఆదివారం జనసేన పార్టీ ఇన్ చార్జ్ జుత్తుగ నాగరాజు పరిశీలించారు. అలాగే పాలకోడేరు మండలంలోని గరగపర్రు గ్రామంలో వర్షాల కారణంగా ముంపుకు గురి అయిన ఇళ్లను పరిశీలించారు. ప్రజలకు ధైర్యం చెప్పి ఇరిగేషన్ డి. ఈ, జే. ఈ లతో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్