ఉంగుటూరు: రైతు నేస్తం పురస్కారానికి ఎంపికైన సత్యనారాయణ

70చూసినవారు
ఉంగుటూరు: రైతు నేస్తం పురస్కారానికి ఎంపికైన సత్యనారాయణ
ఉంగుటూరు మండలం వెల్లమిల్లికి చెందిన పరిమి సత్యనారాయణ రైతు నేస్తం పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత డాక్టర్ ఐ.వి.సుబ్బారావు పేరిట పురస్కారాన్ని అందిస్తున్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో ఈ నెల 20న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా సత్యనా రాయణ పురస్కారం అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్