పెంటపాడు లో కొట్టు సత్యనారాయణ విస్తృత ప్రచారం
తాడేపల్లిగూడెం వైస్సార్సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ బుధవారం సాయంత్రం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో పర్యటించి, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనిర్దేసించి మాట్లాడుతూ నిస్వార్థం గా ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ సారద్యం లోని వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.