రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

82చూసినవారు
రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
పెంటపాడు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస పర్యటించారు. ఈ సందర్భంగా కస్పా పెంటపాడు, యానాలపల్లి, ఉమామహేశ్వరం గ్రామాలలో రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాలలో రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్