లోక్సభతో పాటు పలు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. దీంతోపాటు ఏపీలోనూ కూటమి ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.