ఓట‌ర్లు ఎవ‌రికీ మ‌ద్దతు ఇస్తున్నారంటే..?

58చూసినవారు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఏపీలో ఓట‌ర్లు త‌మ తీర్పును ఓటింగ్‌కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌బ్లిక్ ఓపినీయ‌న్ తీసుకున్నారు. వారు ఎవ‌రికి మ‌ద్దతు ఇస్తున్నారో చూడండి. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT

సంబంధిత పోస్ట్