అసెంబ్లీ ఎన్నికల బరిలో మహిళలు

54చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల బరిలో మహిళలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీల నుంచి 50మందికి పైగా మహిళలు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి 21మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలవగా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి 23 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇంకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రధాన పార్టీలు మూడింటి నుంచి 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్