వైసీపీ గెలుపు తథ్యం: మంత్రి రోజా

29717చూసినవారు
వైసీపీ గెలుపు తథ్యం: మంత్రి రోజా
ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలుపు ఖాయమని మంత్రి రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, జనం మరోసారి వైసీపీకి పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేదని మంత్రి రోజా తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్