కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై మరో ఫిర్యాదు.. దర్యాప్తునకు గవర్నర్ ఆదేశం

55చూసినవారు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై మరో ఫిర్యాదు.. దర్యాప్తునకు గవర్నర్ ఆదేశం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై చిక్కుల్లో పడ్డారు. సీఎం మౌఖిక ఆదేశాలతో రూ.387 కోట్ల పనులు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) చేపట్టిందని పీఎస్ నటరాజ్ అనే వ్యక్తి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. ఇది అధికార దుర్వినియోగమని, ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని గవర్నర్‌ను కోరారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్