వైఎస్ జగన్ కీలక నిర్ణయం

60చూసినవారు
వైఎస్ జగన్ కీలక నిర్ణయం
AP: ప‌ల్నాడు జిల్లా వినుకొండ హ‌త్య ఘ‌ట‌న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జగన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తన బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఏపీకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. తాడేపల్లి నుంచి ఆయన వినుకొండ వెళ్లే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్