వైఎస్ వివేకా కోరిక అదే: సునీత

582చూసినవారు
వైఎస్ వివేకా కోరిక అదే: సునీత
కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలను గెలిపించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత అభ్యర్థించారు. షర్మిలను కడప ఎంపీగా చూడాలనేది వైఎస్ వివేకా చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చేందుకు సన్నద్ధమయ్యామని అన్నారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఈ నెల 20న షర్మిల ఎంపీగా నామినేషన్ దాఖలు చేస్తారని సునీత వెల్లడించారు.

సంబంధిత పోస్ట్