అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులతో సమావేశం

82చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులతో సమావేశం
కడప జిల్లా జమ్మలమడుగు ఎత్తపు వారి కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద బుధవారం సంపూర్ణ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐసీడీయస్ అధికారులు గర్భిణీలు, పాలిచ్చే తల్లులతో సమావేశం నిర్వహించారు. హాజరైన వారందరికీ పోషకాహారంపై అవగాహన కల్పించి, పోషకాహారపు ఆహారాల ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో సీడీపీఓ రాజేశ్వరి దేవి గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు 100% పోషక ఆహారం అందించడం ఎంత ముఖ్యమో ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్