టీ20 వరల్డ్ కప్‌కు 10 మంది ఫిక్స్?

70చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌కు 10 మంది ఫిక్స్?
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో 10 మంది సభ్యులను బీసీసీఐ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
టీం: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, పంత్, సూర్య, హార్దిక్, బుమ్రా, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, కుల్దీప్ యాదవ్.
కాగా జట్టు ఎంపికపై ఏప్రిల్ 27 లేదా 28న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :