భారత్-శ్రీలంకలో 2026 టీ20 వరల్డ్‌కప్

80చూసినవారు
భారత్-శ్రీలంకలో 2026 టీ20 వరల్డ్‌కప్
భారత్-శ్రీలంక ఆతిథ్యంలో 2026 టీ20 వరల్డ్ కప్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. 20 జట్లతో గ్రూప్, సూపర్ 8, నాకౌట్ ఫార్మాట్‌లో టోర్నీ ఉండనుంది. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక, 2024 టోర్నీ రన్నరప్ హోదాలో సౌతాఫ్రికాతో పాటు అఫ్గాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్, యూఎస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాక్, నేరుగా క్వాలిఫై అయ్యాయి. మరో 8 జట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ టోర్నీలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్