నేపాల్ వరదల్లో 217 మంది మృతి (వీడియో)

53చూసినవారు
పొరుగు దేశం నేపాల్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ కారణంగా వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడటం వల్ల మృతి చెందిన వారి సంఖ్య 217కి చేరింది. ఇంకా 28 మంది ఆచూకీ లభించలేదు. 143 మంది గాయపడ్డారు. నేపాల్ పోలీసు బలగాలు ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. కాగా, బాధితుల కోసం ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

సంబంధిత పోస్ట్