డాక్టర్ పై అత్యాచారం-హత్య ఘటనపై వైద్యుల సమ్మె కారణంగా 23 మంది మృతి: బెంగాల్ ప్రభుత్వం

69చూసినవారు
డాక్టర్ పై అత్యాచారం-హత్య ఘటనపై వైద్యుల సమ్మె కారణంగా 23 మంది మృతి: బెంగాల్ ప్రభుత్వం
కోల్‌కతాలో డాక్టర్ పై అత్యాచారం-హత్య ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు నిరసనగా వైద్యులు చేపట్టిన సమ్మె కారణంగా 23 మంది మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై వైద్యులు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఈ నిరసనలతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని TMC ఎంపీ అభిషేక్ బెనర్జీ శుక్రవారం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్