రిజర్వేషన్ల రగడ.. 32 మంది మ‌ృతి

83చూసినవారు
రిజర్వేషన్ల రగడ.. 32 మంది మ‌ృతి
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు దాదాపు 32 మంది చనిపోయారు. దాదాపు 60 వాహనాలను, కార్యాలయ భవనాన్ని తగలబెట్టారు. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. నిరసనకారులు టీవీ ప్రధాన కార్యాలయానికి నిప్పు పెట్టడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్