టర్కీలో 4.7 తీవ్రతతో భూకంపం

77చూసినవారు
టర్కీలో 4.7 తీవ్రతతో భూకంపం
టర్కీలో భూకంపం సంభవించింది. ఆ దేశ రాజధాని ఇస్తాంబుల్‌లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్