6 నెలల్లో 557 మంది రైతులు మృతి!

65చూసినవారు
6 నెలల్లో 557 మంది రైతులు మృతి!
దేశానికి రైతే రాజు.. రైతే వెన్నుముక అంటారు. మహారాష్ట్రలోని అలాంటి రైతన్నల ఆత్మహత్యలు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి పరిపాలనా విభాగం పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ 500 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డివిజన్‌లోని అమరావతి, అకోలా, బుల్దానా, వాసిమ్‌, యవత్మాల్‌ జిల్లాల్లో ఈ ఏడాది జనవరి – జూన్‌ మధ్య కాలంలో ఏకంగా 557 మంది రైతులు తనువుచాలించారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్