ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. కేంద్రానికి రూ.11 వేల కోట్ల ఆదాయం

61చూసినవారు
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. కేంద్రానికి రూ.11 వేల కోట్ల ఆదాయం
కేంద్రం మంగళవారం ప్రారంభించిన 5జీ స్పెక్ట్రమ్ వేలం నేటితో ముగిసింది. ఏడు రౌండ్ల తర్వాత భారతీ ఎయిర్‌టెల్ మరిన్ని బ్యాండ్‌లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 900 MHz, 1800 MHz మరియు 2100 MHz బ్యాండ్‌లకు డిమాండ్ ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 800 MHz, 2500 MHz, 26 GHz మరియు 3.3 GHz బ్యాండ్‌లపై ఎవరూ ఆసక్తి చూపలేదు. కాగా, ఈ వేలం ద్వారా కేంద్రానికి రూ.11,300 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్