పుదీనాను.. కొత్తిమీర, పది తులసి, నిమ్మకాయ తీసుకోవాలి. ముందుగా వీటిని శుశ్రం చేసుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ఒక జార్లో ఒక గ్లాస్ నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులను వీలైనంత మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీనిని రోజుకు ఒక గ్లాస్ తాగాలి. ఇలా తాగడం వల్ల డయాబెటిస్, షుగర్, సీజన్ వ్యాధులు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.