శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

77చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 58,842 మంది భక్తులు దర్శించుకోగా.. 21,796 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్