రాష్ట్రంలో మరో 60 కోర్టులు ఏర్పాటు

1849చూసినవారు
రాష్ట్రంలో మరో 60 కోర్టులు ఏర్పాటు
రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన ప్రసంగంలో తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయింటినట్లు మంత్రి తెలిపారు. ఈ కోర్టుల నిర్వ‌హ‌ణ కోసం 1,721 పోస్టుల‌ను కొత్త‌గా మంజూరు చేశామ‌ని, రూ. 1050 కోట్ల అంచ‌నా వ్య‌యంతో కొత్త కోర్టుల భ‌వ‌నాల నిర్మాణం చేప‌డతామన్నారు.