85శాతం పనులు పూర్తి

84చూసినవారు
85శాతం పనులు పూర్తి
వరంగల్ జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారు చుట్టింది. జిల్లాలో 724 పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 645 పాఠశాలలను ఎంపిక చేసింది. రూ.24.09 కోట్ల నిధులు కేటాయించారు. 473 పాఠశాలల్లో 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వారం రోజుల్లో త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ మాసుంఅలీ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం 70శాతం వరకు పూర్తి చేశారు. దేశాయిపేట ఉన్నత పాఠశాలలో శౌచాలయాల పనులు పిల్లర్ల వరకు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్