వరదలో చిక్కుకున్న 9 మంది (వీడియో)

58చూసినవారు
ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్ బ్రిడ్జ్‌పై చిక్కుకున్న వారి డ్రోన్ విజువల్స్ బయటకు వచ్చాయి. మొత్తం తొమ్మిది మంది ఉండగా అందులో ఓ మహిళ ఉంది. వరద ప్రవాహంతో అక్కడకు సహాయ బృందాలు కూడా చేరుకోలేకపోతున్నాయి. దీంతో మంత్రి తుమ్మల స్పందించి హెలీకాఫ్టర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి హెలీకాఫ్టర్‌ను ఖమ్మం రప్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ‌

సంబంధిత పోస్ట్