పీఎం కిసాన్‌లోకి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు

79చూసినవారు
పీఎం కిసాన్‌లోకి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోకి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో ఈ లబ్ధిదారులు కొత్తగా పథకంలో భాగమైనట్లు తెలిపింది. ఇందులోభాగంగా 2.60 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్రం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్