పింఛన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

32413చూసినవారు
పింఛన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
పింఛన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1న ఫింఛన్‌ నగదును లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, వీల్‌ఛైర్‌లోనే ఉండే వారికి మాత్రం ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్