12 ఏళ్ల బాలుడిపై మద్యం మత్తులో వ్యక్తి అత్యాచారం

69చూసినవారు
12 ఏళ్ల బాలుడిపై మద్యం మత్తులో వ్యక్తి అత్యాచారం
ముంబైలోని గోవండి ప్రాంతం మన్‌ఖుర్ద్‌లో సోమవారం సాయంత్రం దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలుడిపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని శరద్ సాబ్లేగా పోలీసులు గుర్తించారు. బాలుడి ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్