తెలంగాణలో బాలుడి దారుణ హత్య

594చూసినవారు
తెలంగాణలో బాలుడి దారుణ హత్య
తెలంగాణలో దారుణం జరిగింది. నిజమాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాలో మూడేళ్ల చిన్నారిని గొంతు నులిమి ఓ వ్యక్తి హత్య చేశారు. తన రెండో భార్యకు, ఆమె భర్తకు పుట్టిన పాపను తన ఇంట్లో ఉంచొద్దంటూ కొద్ది రోజులుగా సునీతతో అరుణ్ గొడవపడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి అరుణ్ బాలుడిని హత్య చేసినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్